కళ్యాణదుర్గం: వార్తలు
Hanumantha Rao Chowdary: టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు.
యాక్టివ్ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు
గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.